ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి వరద తగ్గింది

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:42 AM

గోదావరి వరద తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

కుక్కునూరులోని గుండేటివాగు వరకు తగ్గిన గోదావరి వరద

కుక్కునూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం సోమ వారం సాయంత్రం 23.2 అడుగులకు చేరింది. కుక్కునూరులో గుండేటి వాగు వరకు గోదావరి తగ్గిపోయింది. గొమ్ముగూడెం నుంచి దాదాపు 250 కుటుంబాలు దాచారం పునరావాస కాలనీకి తరలివచ్చారు. జంగారెడ్డి గూడెం మండలం చల్లావారి గూడెంలో పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో వారంతా గొమ్ముగూడెంలోను ఉంటున్నారు. వరదతో దాచారం పునరావాస కాలనీకి తరలివచ్చారు. వర్షాకాలం మూడు నెలలు వారు పునరావాసంలో ఉండాలని అధికారులు సూచించారు.

Updated Date - Jul 15 , 2025 | 12:42 AM