ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN, Publish Date - Apr 13 , 2025 | 01:16 AM

ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

అర్జీదారుడితో మాట్లాడుతున్న తోయక జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఏదిఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:16 AM