ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పీ-4తో పేదలకు ప్రయోజనం

ABN, Publish Date - Jul 06 , 2025 | 12:02 AM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలో చనలకు అనుగుణంగా పీ-4 విధానం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.

: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళావెంకటరావు

చీపురుపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి):ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలో చనలకు అనుగుణంగా పీ-4 విధానం ద్వారా పేదలకు ప్రయోజనం చేకూర్చవచ్చని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పీ-4 విజన్‌-2047 అంశంపై నాలుగు మండలాల అధికారులతో సమీక్షించారు.కార్యక్రమంలో చీపురుపల్లి ఎంపీడీవో ఇప్పలవలస సురేష్‌, తహ సీల్దారు ధర్మరాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 12:02 AM