ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు నామినేషన్లు

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:40 PM

: విజయనగరం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు బుధవారం చివరి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు.

కమిషనర్‌ నల్లనయ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న సభ్యులు

విజయనగరం రింగురోడ్డు, జూలై 30 ( ఆంధ్రజ్యోతి): విజయనగరం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు బుధవారం చివరి రోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఎస్‌వీవీ రాజేష్‌, అల్లు చాణక్య, సుంకరి నారాయణస్వామి, జీవీ రంగారా వు, రేగాన రూపావతి దేవి కమిషనర్‌ నల్లనయ్యకు నామినేషన్‌ పత్రాలు అందజే శారు.నామినేషన్‌ వేసిన వివరాలతో కూడిన పత్రాన్ని నోటీసు బోర్డులో అతికించారు.

Updated Date - Jul 30 , 2025 | 11:40 PM