ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొట్టక్కిలో ఎంఎస్‌ఎంఈ పార్కు

ABN, Publish Date - May 03 , 2025 | 12:12 AM

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రోద్భలంతో రామభద్ర పురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో వంద ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేయనున్న ట్టు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వెల్లడించారు.

బొబ్బిలి రూరల్‌/ రామభద్రపురం, మే 2 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రోద్భలంతో రామభద్ర పురం మండలంలోని కొట్టక్కి గ్రామంలో వంద ఎకరాల స్థలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును మంజూరు చేయనున్న ట్టు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం బొబ్బిలి కోటలో ఆయన ఏపీ ఐఐసీ జనరల్‌ మేనేజర్‌ మత్స మురళీమోహన్‌తో దీనిపై చర్చించారు. విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సుమారు 275 ఎకరాల్లో ఈ ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - May 03 , 2025 | 12:12 AM