ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దాడితల్లికి లక్ష మంత్రాలతో కుంకుమార్చన

ABN, Publish Date - Apr 18 , 2025 | 11:55 PM

బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి బైపాస్‌ జంక్షన్‌లో గల దాడితల్లి ఆలయంలో శుక్రవారం లక్ష మంత్రాలతో అమ్మవారికి కుంకుమా ర్చన పూజలు చేశారు.

బొబ్బిలి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి బైపాస్‌ జంక్షన్‌లో గల దాడితల్లి ఆలయంలో శుక్రవారం లక్ష మంత్రాలతో అమ్మవారికి కుంకుమా ర్చన పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి మూడురోజుల పాటు అమ్మవారి సిరిమానో త్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయం లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకుడు పిండిప్రోలు మణికుమార్‌శర్మ ఆధ్వర్యంలో ఆయన శిష్యబృందం అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ పూజలో వినియోగించిన కుంకుమ ను, గాజులను భక్తులకు గ్రామదేవత పండగ రోజున అందజేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 18 , 2025 | 11:55 PM