ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉపాధి’ సక్రమంగా నిర్వహించాలి

ABN, Publish Date - May 09 , 2025 | 12:03 AM

ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు.

మాట్లాడుతున్న నాగమాధవి:

భోగాపురం, మే 8(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీపఽథకం పనులు సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. గురువారం మండలం లోని ముంజేరు సమీ పంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఏపీవోలు,ఈసీలు, టీఏలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా గతనెలలో నిర్వహించిన పనుల గురించి అడిగి తెలుసుకొన్నారు. నీటి వనరులను భద్రప రచడం,నీటితొట్టెలు పునరుద్దరించడం ద్వారా నీటి నిల్వ లు పెంచుకోవచ్చని సూచించారు.సముద్రతీరంలో తాటి మొక్కలునాటడంతో పర్యావరణం కాపాడడం తోపాటు ఇసుక కొట్టుకుపోకుండా ఉంటుందని తెలిపారు.

Updated Date - May 09 , 2025 | 12:03 AM