ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్వారీల్లో విజిలెన్స్‌ తనిఖీలు!

ABN, Publish Date - Mar 12 , 2025 | 12:29 AM

గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ ఏడీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో రాయి క్వారీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఊడేరులో ఒక అనధికార క్వారీలో ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకుంటున్న

ఒక ఎక్స్‌కవేటర్‌, 5 లారీలు సీజ్‌

అనకాపల్లి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్సుమెంట్‌ ఏడీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో రాయి క్వారీల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం అనకాపల్లి మండలం ఊడేరులో గంగరాజుకు చెందిన అనధికార క్వారీలో ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేశారు. వేటజంగాలపాలెంలో వే బిల్లులు, అనుమతులు లేకుండా రోడ్డు మెటల్‌ రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటికి ఎంతెంత అపరాధ రుసుము విధించారో వెల్లడించాల్సి వుంది.

Updated Date - Mar 12 , 2025 | 12:29 AM