ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాలీసెట్‌లో విశాఖ విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - May 15 , 2025 | 01:03 AM

సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పాలీసెట్‌ ఫలితాల్లో విశాఖ జిల్లా 96.11ు ఉత్తీర్ణత సాధించింది. ఈ మేరకు జిల్లా విద్యార్థులు పొందిన ఫలితాలను ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా పాలీసెట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.నారాయణరావు వెల్లడించారు.

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 2, 8, 26 ర్యాంకులు

మొత్తం 96.11 శాతం మంది ఉత్తీర్ణత

కంచరపాలెం, మే 14 (ఆంధ్రజ్యోతి):

సాంకేతిక విద్యాశాఖ బుధవారం విడుదల చేసిన పాలీసెట్‌ ఫలితాల్లో విశాఖ జిల్లా 96.11ు ఉత్తీర్ణత సాధించింది. ఈ మేరకు జిల్లా విద్యార్థులు పొందిన ఫలితాలను ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా పాలీసెట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.నారాయణరావు వెల్లడించారు. ఈ ఏడాది పాలీసెట్‌కు జిల్లాలో 7,421 మంది బాలురు హాజరు కాగా వీరిలో 7,077 మంది (95.36ు), బాలికలు 4,944 మంది హాజరవ్వగా 4,807 మంది (97.23ు) ఉత్తీర్ణత సాధించారన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు బాలినేని కల్యాణ్‌రామ్‌ (120/120 మార్కులు) రెండో ర్యాంకు, చింతాడ

చోహాన్‌ (120/120 మార్కులు) 8వ ర్యాంకు సాధించారు. సబ్బవరపు హనీష్‌ విరాట్‌ (119/120) సాధించి 26వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.

Updated Date - May 15 , 2025 | 01:03 AM