ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భీమసింగికి సన్యాసినాయుడు బదిలీ

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:57 AM

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా జి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఇతను ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ గోవాడ ఎండీగా పనిచేసిన సన్యాసినాయుడు విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు చేపట్టగా, సన్యాసినాయుడు రిలీవ్‌ అయ్యారు.

ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు గోవాడ షుగర్స్‌ ఎండీగా వెంకటేశ్వరరావు

చోడవరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా జి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఇతను ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీ అయ్యారు. కాగా ఇప్పటి వరకూ గోవాడ ఎండీగా పనిచేసిన సన్యాసినాయుడు విజయనగరం జిల్లా భీమసింగి షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెంకటేశ్వరరావు గురువారం ఇక్కడ బాధ్యతలు చేపట్టగా, సన్యాసినాయుడు రిలీవ్‌ అయ్యారు.

Updated Date - Jun 13 , 2025 | 12:57 AM