ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు నర్సీపట్నంలో పీజీఆర్‌ఎస్‌

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:52 AM

నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లిలోని కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Apr 28 , 2025 | 12:52 AM