ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈవీఎంల గోదాము తనిఖీ

ABN, Publish Date - Mar 18 , 2025 | 11:38 PM

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదామును కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు.

ఈవీఎం బ్యాక్స్‌లపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఈవీఎంల గోదామును కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. భద్రత, తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన వివరాలను డీఆర్‌వో పద్మలతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:38 PM