నూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాక
ABN, Publish Date - May 19 , 2025 | 01:10 AM
నూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాకనూకాంబిక ఆలయానికి పెరిగిన భక్తుల రాక
క్యూ లైన్లలో భక్తులు
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీగా పెరిగింది. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ముగిసి మూడు వారాలు అయినప్పటికీ భక్తుల తాకిడి తగ్గలేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. బాలాలయంతో పాటు క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి.
-అనకాపల్లి టౌన్/ ఆంధ్రజ్యోతి
Updated Date - May 19 , 2025 | 01:10 AM