ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్య నిర్వహణకు సహకరించాలి: సీఈవో

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:53 PM

పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని, ఇంట్లో తడి, పొడి చెత్త వేరుచేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా కోరారు.

మడపాంలో తడి, పొడిచెత్త వేరుచేసే విధానంపై కరపత్రాలను పంపిణీ చేస్తున్న జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా

నరసన్నపేట, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని, ఇంట్లో తడి, పొడి చెత్త వేరుచేయాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా కోరారు. సోమవారం మడపాంలో తడి, పొడిచెత్త వేరుచేసిన విధానం- పరిసరాలు పరిశుభ్రతపై కరపత్రాలు పంపిణీచేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర ప్రసాద్‌, డిప్యూటీ ఎంపీడీవో రేణుక, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:53 PM