ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తోటపల్లి నుంచి నీరు విడుదల చేయాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:46 PM

తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు.

. రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి కోరాడ త్రినాఽథరావు :

రణస్థలం, మే 29 (ఆంధ్రజ్యోతి):తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లా వ్యవసాయ అధి కారి కోరాడ త్రినాఽథరావు గురువారం తోటపల్లి కాలువ పరిధిలో పరిశీలించారు కార్యక్రమంలో దేవరాపల్లి, వేల్పురాయి, బంటుపల్లి రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:46 PM