ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vigilance inspectionఅటవీ ప్రాంతంలో విజిలెన్స్‌ తనిఖీ

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:54 PM

Vigilance inspection కాశీబుగ్గ అటవీ రేంజి మందస సెక్షన్‌ హొన్నాళి అటవీ ప్రాంతంలో విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వ ర్యంలో సంబంధిత అధికారులు బుధవారం తనిఖీ చేపట్టారు.

హొన్నాళి అటవీప్రాంతంలో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

హరిపురం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ అటవీ రేంజి మందస సెక్షన్‌ హొన్నాళి అటవీ ప్రాంతంలో విజిలెన్స్‌ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వ ర్యంలో సంబంధిత అధికారులు బుధవారం తనిఖీ చేపట్టారు. ఏప్రిల్‌ 21న ‘మొక్కల పేరుతో మెక్కేశారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి విజిలెన్స్‌ అధికారులు స్పందించారు. విజి లెన్స్‌ డీజీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించారు. రికార్డులో నమోదు చేసి పనులు జరిగియా లేదా అనే అంశాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికా రులకు అందించను న్నట్లు వారు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్‌ డీఎస్పీ వై.గోవిందరావు, డీఈ ఈ సత్యనారా యణ, జియాలజిస్ట్‌ సురేష్‌ కుమార్‌, ఏఈ గణేష్‌, పలువురు అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 11:54 PM