ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసుపత్రి అదనపు భవనం పూర్తి చేయాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:43 PM

నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం పను లను సకాలంలో పూర్తి చేయా లని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌ బాబు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు.

ఏరియా ఆసుపత్రిలో నిర్మాణాలను పరిశీలిస్తున్న ఈఈ సత్యప్రసాద్‌, డీసీహెచ్‌ఎస్‌ కల్యాణ్‌బాబు

నరసన్నపేట, మే 29(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనం పను లను సకాలంలో పూర్తి చేయా లని డీసీహెచ్‌ఎస్‌ డా.కల్యాణ్‌ బాబు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. నాలుగేళ్లుగా ఆసుపత్రి ఆదనపు భవనాలు నిర్మాణం సాగుతున్నాయని.. మార్చి నాటికి ఎందుకు పూర్తి చేయ లేదని ప్రశ్నిం చారు. ఆసుపత్రి ఆవరణలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల న్నారు. కార్యక్రమంలో ఈఈ సత్యప్రసాద్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాసనాయక్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:43 PM