ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామానికి చేరిన మత్స్యకారుడి మృతదేహం

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:14 AM

హుకుంపేట గ్రామానికి చెందిన మ త్స్యకారుడు కారి రాజులు గోవా సముద్ర తీరంలో శుక్రవారం చేపలవేట చేస్తూ పడవబోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): హుకుంపేట గ్రామానికి చెందిన మ త్స్యకారుడు కారి రాజులు గోవా సముద్ర తీరంలో శుక్రవారం చేపలవేట చేస్తూ పడవబోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాజులు మృతదేఽహం ఆదివారం స్వగ్రామం హుకుంపేట చేరుకుంది. ఆ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. అందరితో సన్నిహితంగా ఉండే రాజులు ఆకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Aug 04 , 2025 | 12:14 AM