ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాడి రైతులను ఆదుకోవడమే ధ్యేయం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jul 03 , 2025 | 11:52 PM

పాడి రైతులను అన్నివిధాల ఆదుకోవడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు.గురువారం మబగాంలో పాడిరైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల దాణాను పాడిరైతులకు పంపిణీచేశారు.

రైతులకు పశువులదాణా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి :

పోలాకి, జూలై 3(ఆంధ్రజ్యోతి): పాడి రైతులను అన్నివిధాల ఆదుకోవడమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు.గురువారం మబగాంలో పాడిరైతులకు ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల దాణాను పాడిరైతులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 శాతం రాయితీపై 50కిలోల బస్తా రూ510లకే అందజేస్తున్నామన్నారు.కార్యక్రమంలో కాయరవి, వెలమలరమేష్‌, బి.పద్మప్రియ, ఎం.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2025 | 11:52 PM