ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలను తరలించొద్దంటూ ధర్నా

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:52 PM

తమ పాఠశాలలో 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలకు తరలించొద్దంటూ నందివాడ పంచాయతీ భగవాన్‌దాస్‌పేట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులు, గ్రామస్థులు

పొందూరు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): తమ పాఠశాలలో 3, 4, 5 తరగతులను వేరే పాఠశాలకు తరలించొద్దంటూ నందివాడ పంచాయతీ భగవాన్‌దాస్‌పేట పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంతో భగవాన్‌దాస్‌పేట పాఠశాలలో 3, 4, 5 తరగతులను నరసాపురం ఆదర్శ ప్రాఽథమిక పాఠశాలల్లో విలీనం చేశారు. తరగతులను తరలించొద్దంటూ గతంలో గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈవోకు వినతిపత్రం అందించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో హెచ్‌ఎం రమేష్‌ పాఠశాలలో ఉండగా తమ పిల్లలతో తల్లిదండ్రులు నినాదాలు చేస్తూ పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.

Updated Date - Jun 30 , 2025 | 11:52 PM