ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌నకు పుష్కలంగా సాగునీరు: ఈఈ

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:18 AM

ఈ ఏడాది ఖరీఫ్‌కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరందిం చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొట్టాబ్యారేజీ ఈఈ సీతారాం నాయుడు అన్నారు.

గొట్టాబ్యారేజి ఎడమ కాలువ గేటు నిర్వహణను పరిశీలిస్తున్న ఈఈ సీతారాంనాయుడు

హిరమండలం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఖరీఫ్‌కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరందిం చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గొట్టాబ్యారేజీ ఈఈ సీతారాం నాయుడు అన్నారు. శుక్రవారం బ్యారేజిని సందర్శించి నీటి నిల్వ పరి స్థితిని పరిశీలించారు. కుడి,ఎడమ కాలువల నిర్వహణపై డీఈ సర స్వతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. జూలై రెండోవారంలో కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగు నీటిని విడిచిపెట్టే అవకాశం ఉందన్నారు. బ్యారేజీ అన్ని గేట్టు మూసి వేసి నిటిని నిల్వచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నీటి మట్టం 37 మీట ర్లకు చేరుకుందన్నారు. కార్యక్రమలో ఏఈ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:18 AM