ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గొలియాపుట్టిలో మహారుద్రాభిషేకాలు

ABN, Publish Date - May 17 , 2025 | 11:44 PM

గొలియాపుట్టి ఉమా రామలింగేశ్వరస్వామికి శనివారం సామూహిక మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పుష్కర వార్షికోత్సవం పురస్కరించుకొని పురోహితులు అక్కాజోష్యుల రమేష్‌శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది మంది రుత్విక్కులు పూజలు చేశారు.

గొలియాపుట్టిలో మహారుద్రాభిషేకాల్లో పాల్గొన్న మహిళలు:

జలుమూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): గొలియాపుట్టి ఉమా రామలింగేశ్వరస్వామికి శనివారం సామూహిక మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. పుష్కర వార్షికోత్సవం పురస్కరించుకొని పురోహితులు అక్కాజోష్యుల రమేష్‌శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది మంది రుత్విక్కులు పూజలు చేశారు. ఆదివారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 11:44 PM