ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిర్యాదులపై తక్షణమే చర్యలు: ఎస్పీ

ABN, Publish Date - Jul 25 , 2025 | 11:48 PM

ప్రజాఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుం టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి :

పలాస, జూలై 25 (ఆంధ్ర జ్యోతి): ప్రజాఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుం టామని ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డి తెలిపారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ప్రజాఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల నివేదికను జిల్లా కార్యాలయానికి అందించాలని ఆయన కోరారు.

శి

Updated Date - Jul 25 , 2025 | 11:48 PM