ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రామనారాయణంలో దేవిశ్రీ ప్రసాద్‌

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:03 AM

విజయనగరంలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళ వారం సందర్శించారు.

దేవిశ్రీ ప్రసాద్‌కు జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం

విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కుటుంబ సభ్యులతో కలసి మంగళ వారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని రామాయణ ఘట్టాలను చూసి పులకించిపోయారు. రామాయణంపై పరిఽశోధన కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయ అర్చకులు చాణక్య శ్రీ హర్ష ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవిశ్రీ ప్రసాద్‌ను ఆశీర్వ దించారు. ఎన్‌సీఎస్‌ ట్రస్టు సభ్యులు నారా యణ ఆయనకు జ్ఞాపికను ఆయనకు అందజేశారు.

Updated Date - Apr 23 , 2025 | 12:03 AM