ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేయండి

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:42 PM

నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్‌ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు.

క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్‌ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మేడిపల్లి రాంప్రసాద్‌ రెడ్డిని వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా బగ్గు మాట్లాడుతూ.. ఇండోర్‌ స్టేడి యానికి గత టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో చల్లవానిపేట సర్పంచ్‌ పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:42 PM