తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:03 AM
మండలంలోని శివాజీ దిబ్బలపా లెం, కొత్తమత్స్యలేశం, డి.మత్స్యలేశం గ్రామాల్లో కళింగపట్నం మె రైన్ ఎస్ఐ జి.హరికృష్ణారావు బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
అవగాహన కల్పిస్తున్న మెరైన్ ఎస్ఐ హరికృష్ణారావు
ఎచ్చెర్ల, జూన్ 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని శివాజీ దిబ్బలపా లెం, కొత్తమత్స్యలేశం, డి.మత్స్యలేశం గ్రామాల్లో కళింగపట్నం మె రైన్ ఎస్ఐ జి.హరికృష్ణారావు బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సముద్రతీరంలో అప్రమత్తంగా వ్యహరించాలని, అ పరిచిత వ్యక్తులు ఎవరైనా కన్పించినా వెంటనే సమాచారం ఇవ్వా లని కోరారు. చేపలవేటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. నిషేధిత వస్తువులు రవాణా చేస్తే వెంటనే 1093, 93929 14712 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - Jun 05 , 2025 | 12:03 AM