ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:41 PM

ww

గరుడభద్రలోని ఓ పాన్‌షాపులో తనిఖీ చేస్తున్న సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ:

వజ్రపుకొత్తూరు, జూలై 9(ఆంధ్రజ్యో తి):కిరాణా, పాన్‌షాపుల్లో మత్తుపదార్థా లు విక్రయిస్తే చర్యలు తప్పవని కాశీ బుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ నిహార్‌ హెచ్చరించారు. బుధవారం మం డలంలోని గరుడభద్ర తదితర గ్రామా ల్లో పాన్‌, కిరాణాషాపుల్లో తనిఖీలు చేశా రు. గంజాతీ, గుట్కా, ఖైనీలు వంటి మత్తు పదార్థాలు అమ్మకం నిషేధమని తెలిపారు. పాన్‌షాపుల్లో అమ్మకాలు చేప డితే పోలీసులకు సమాచారం అందిం చాలని కోరారు.

Updated Date - Jul 09 , 2025 | 11:42 PM