ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎంను కలిసిన సర్పంచు సుధాకర్‌

ABN, Publish Date - Jun 30 , 2025 | 11:31 PM

విజయవాడలో ము ఖ్యమంత్రి నారాచం ద్రబాబునా యుడు ను పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్‌ మర్యాద పూ ర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రిని కలిసిన సర్పంచు యనమల సుధాకర్‌

పోరుమామిళ్ల, జూన 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ము ఖ్యమంత్రి నారాచం ద్రబాబునా యుడు ను పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్‌ మర్యాద పూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ అభి వృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచు యనమల సుధాకర్‌ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం విజయ వాడలోని ముఖ్యమంత్రిని కలిసి పచాయతీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమస్యలను వివరించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సర్పంచు తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారాలోకేశను కూడా ఆయన కలిశారు.

Updated Date - Jun 30 , 2025 | 11:31 PM