ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం

ABN, Publish Date - May 18 , 2025 | 10:39 PM

వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయిందని మార్కాపురం, కనిగిరి డివిజన్‌ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రహమాన్‌, శ్రీనివాసులు ఆరోపించారు. సాథనిక పాఠశాల లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.

సమావేశంలో పాల్గొన్న తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు

తెలుగునాడు ఉపాధ్యాయ

సంఘ అధ్యక్షుడు రహమాన్‌

పెద్ద దోర్నాల, మే 18 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమయిందని మార్కాపురం, కనిగిరి డివిజన్‌ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రహమాన్‌, శ్రీనివాసులు ఆరోపించారు. సాథనిక పాఠశాల లో జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. నూతనంగాఏర్పడిన ప్రభుత్వం అస్తవ్యస్తమయిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతి పంచాయతీలో మోడల్‌ ప్రమరీ స్కూల్‌ ఇస్తూ 59మంది విద్యార్థులకు 4పోస్టులు 60మందికి 5 పో స్టులు మంజూరు చేసిందన్నారు.గత ప్రభుత్వంనిర్బందంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిందన్నారు. ఏ ఒక్కపాఠశాలను మూసివేయకేండా, పోస్టులు రద్దు చేయకుండా మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయు లు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా తోడ్పడాలని కోరారు.

Updated Date - May 18 , 2025 | 10:39 PM