Lokesh : లోకేశ్ తనను తాను నిరూపించుకున్నారు
ABN, Publish Date - May 29 , 2025 | 05:07 AM
లోకేశ్ తన నాయకత్వ ప్రతిభను యువగళం పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. ఎన్నికల హామీలను తండ్రి కొడుకులు కలిసి నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు.
‘రాజకీయాల్లో వారసులుగా ఉండటమంటే సాహసమే. కానీ లోకేశ్ తనను తాను నిరూపించుకున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం, సంతృప్తి పెరిగింది. ఎన్నికల కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తండ్రీ కొడుకులిద్దరూ కృషి చేస్తున్నారు.’
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (అంశం: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 03:00 PM