ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రహ'దారుణాలు'

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:19 AM

పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగాలేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు.

మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో గుంతలమయంగా రాహదారి

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో రహదారులు సరిగాలేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. నల్ల గేటు నుంచి మార్కెట్‌ యార్డు మీదుగా వెళ్లే బసాపురం రహదారి గుంతలమయంగా మారింది. నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉందనని పాదచారులు అటున్నారు. ఈ రహదారిలోనే మార్కెట్‌యార్డు, పరిశ్రమలకు వాహనాలు వెళుతుంటాయి. అలాగే రైతులు వ్యవసాయ ఉత్పత్తులను వాహనా ల్లో ఇదే దారిమీదుగా తరలిస్తారు. ఇటీవల వర్షం కురవడంలో ఆనీరు నిలబడి మోకాళ్లలోతు గుంతలు పడ్డాయి. రాత్రిళ్లు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్‌ఆండ్‌బీ అధికారులు స్పందించి, నూతన రహదారి నిర్మించాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:19 AM