రాఘవేంద్రుడి సన్నిధిలో ఉడిపి సిరూరు మఠం పీఠాధిపతి
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:25 AM
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు బుధవా రం వచ్చారు.
మంత్రాలయం, జూన 25(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్ణాటక సిరూరు మఠం పీఠాధిపతి వేదవర్ధన తీర్థులు బుధవా రం వచ్చారు. స్వామిజీకీ ఆలయ మహ ముఖద్వారం వద్ద పూర్ణకుం భంతో మఠం దివాన శ్రీనాథ్ ఆచార్, మేనేజర్ ఎస్కే శ్రీనివాస రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్లు స్వాగతం పలికారు. గ్రామదేవత మం చాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఎస్ గిరిరాజాచార్, పండితులు రాఘ వేంద్రస్వామి మెమెంటో, పరిమళ ప్రసాదం ఇచ్చి సత్కారించారు. కార్య క్రమంలో ఐపీ నరసింహామూర్తి, వాదిరాజ ఆచార్ ఏఈ బద్రినాథ్, వ్యాస రాజఆచార్, జయతీర్థఆచార్, అనంతపురాణిక్, వాజీంద్రఆచార్ పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 12:25 AM