ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుభరోసా రథాన్ని తిప్పాలి

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:31 AM

పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు.

జేడీకి వినతి పత్రం ఇస్తున్న రైతుసంఘం నాయకులు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన 3(ఆంధ్రజ్యోతి): పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుభరోసా రథాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని, ఈ రథాన్ని తిప్పాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం, జిల్లా సహాయ కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని మంగళవారం జిల్లా కలెక్టరే ట్‌లో వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మిని కోరారు. ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ ఈ బస్సు(రథం) ఉమ్మడి జిల్లాకు వచ్చి సుమారు ఏడాది కాలం గడిచిపోయిందన్నారు. లక్షలు విలువ చేసే ఈ బస్సును పక్కన పెట్టి వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:31 AM