ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలి

ABN, Publish Date - May 08 , 2025 | 01:00 AM

కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలని పత్తికొండ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి టి.జోత్స్నదేవి అన్నారు.

మాట్లాడుతున్న న్యాయాధికారి జోత్స్నదేవి

న్యాయాధికారి జోత్స్నదేవి

పత్తికొండ టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు చట్టాలపై అవగాహన ఉండాలని పత్తికొండ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి టి.జోత్స్నదేవి అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కార్మిక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయాధికారి మాట్లాడుతూ ప్రతి కార్మికుడు 8 గంటలు మాత్రమే పని చేయాలని, ప్రమాదంలో నష్టం వాటిల్లినప్పుడు పరిహారం పొందవచ్చునన్నారు. పంచాయతీ ఈవో నరసింహులు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మధుబాబు, న్యాయవాదులు సురాజ్‌నబీ, నగేష్‌,గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 01:00 AM