ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కర్ణాటక మద్యం ధ్వంసం

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:18 AM

కోసిగి ఎక్సైజ్‌ స్టేషన, కోసిగి, కౌతాళం పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన మొత్తం 105 కేసుల్లోని 2,442 లీటర్ల కర్ణాటక మద్యంను బుధవారం కోసిగి మార్కెట్‌ యార్డులో ట్రాక్టరు ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు.

మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్న ట్రాక్టర్‌

కోసిగి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కోసిగి ఎక్సైజ్‌ స్టేషన, కోసిగి, కౌతాళం పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన మొత్తం 105 కేసుల్లోని 2,442 లీటర్ల కర్ణాటక మద్యంను బుధవారం కోసిగి మార్కెట్‌ యార్డులో ట్రాక్టరు ద్వారా తొక్కించి ధ్వంసం చేశారు. ఎక్సైజ్‌ సీఐ భార్గవరెడ్డి, ఎస్‌ఐ కార్తిక్‌సాగర్‌, కోసిగి ఎస్‌ఐ చంద్రమోహన ఆధ్వ ర్యంలో సుమారు రూ.12,27,600 విలువ గల సీజ్‌ అయిన కర్ణాటక మద్యం ధ్వంసం చేశామన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:18 AM