ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదం అంచున బతుకుబాట

ABN, Publish Date - Apr 10 , 2025 | 12:04 AM

డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, హొళగుంద మండలంలోని గ్రామాల్లో కూలీలు నిత్యం వ్యవసాయ పనులకు వెళుతుంటారు. అయితే వీరు ప్రయాణించే తీరు ప్రమాదకరంగా ఉండటంతో ఆందోళన కనిపిస్తుంది.

ఆలూరు-చిప్పగిరి ప్రధాన రహదారిలో ట్రాలీ ఆటోల్లో కూలీల ప్రయాణం

ఆదోని, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, హొళగుంద మండలంలోని గ్రామాల్లో కూలీలు నిత్యం వ్యవసాయ పనులకు వెళుతుంటారు. అయితే వీరు ప్రయాణించే తీరు ప్రమాదకరంగా ఉండటంతో ఆందోళన కనిపిస్తుంది. ఒక్కో ట్రాలీ ఆటోలో 30 మంది దాకా కూలీలు ప్రయాణిస్తున్నారు. వాహనం ఏమాత్రం అదుపు తప్పిన ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. కూలి కావాలంటే ఇలా వెళ్లక తప్పడం లేదని కూలీలు అంటున్నారు. పోలీసులు స్పందించి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకునేవారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Apr 10 , 2025 | 12:04 AM