ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:58 PM

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

దర్శనానికి వేచి ఉన్న భక్తులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లన్న దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండో శనివారం సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు దేవస్థానం అధికారులు నిరంతరం తాగునీరు, అల్పాహారం అందించారు.

Updated Date - Jul 12 , 2025 | 11:58 PM