ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో భక్తుల రద్దీ

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:23 AM

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామునే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

క్యూలో నిల్చున్న భక్తులు

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామునే భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన స్వామి అమ్మవార్ల దర్శనం కోసం తెల్లవారుజామునుంచే క్యూలైన్‌లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jun 30 , 2025 | 12:23 AM