ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రమణీయం.. స్వర్ణ పల్లకోత్సవం

ABN, Publish Date - Mar 22 , 2025 | 01:08 AM

రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.

స్వర్ణ పల్లకిలో ఊరేగుతున్న రాఘవేంద్రుడు

మంత్రాలయం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రుడి స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలో శుక్రవారం పాల్గుణ సప్తమి శుభదినం సందర్భంగా పీఠాఽధిపతి సుబుధేం ద్రతీర్థులు మూల బృందావనానికి పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో అధిష్టించి ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ చేశారు. బృందావనానికి బంగారు, వెండి,పట్టు వస్ర్తాలు, గులాబి పుష్పాలతో అలంకరించారు.

Updated Date - Mar 22 , 2025 | 01:08 AM