ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

9వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:21 AM

జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది.

వేపాకులు కట్టుకుని మోకాళ్లపై నిలబడి కార్మికుల నిరసన

ధర్నాచౌక్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జీతాలపెంపు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నగరకమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. ధర్నాచౌక్‌లో కార్మికులు వేపాకులు కట్టుకుని, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ చర్చల పేరుతో కాలయాపన చేయకుండా జీతాల పెంపునకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిబసు, స్టీఫెన్‌బాబు, టి.ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:21 AM