ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:33 AM

14వ డివిజన్‌లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది.

జనచైతన్య యాత్రలో సీపీఎం నాయకులు

సీపీఎం జనచైతన్య యాత్ర ప్రారంభం

పటమట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): 14వ డివిజన్‌లోని సమస్యలపై బుధవారం సీపీఎం జనచైతన్య యాత్రను ప్రారంభిం చింది. కాల్వకట్ట పుట్ట రోడ్డులో సీపీఎం దళం పర్యటించింది. సీపీఎం తూర్పునగర్‌ కార్యదర్శి పుప్పాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పాదయాత్ర ప్రారం భించినట్లు చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చి 90 రోజులైనా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన చెందారు. విద్యుత్‌ బిల్లులు గత ప్రభుత్వం కంటే ఎక్కువుగా వస్తున్నాయన్నారు. లంబాడీపేట ప్రాంతాల్లో కోతులను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్‌ కార్యదర్శి రవీంద్ర, నగర నాయకులు గురుమూర్తి, డి.వరప్రసాద్‌, కన్న బాబ్జి, ఏడుకొండలు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:33 AM