ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్యాంకర్లతో నీటి సరఫరా

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:43 PM

మండల పరిధిలోని రామచంద్రాయపల్లె గ్రామంలో ఆదివారం ట్యాంకర్లతో అధికారు లు నీటిని సరఫరా చేశారు.

ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేస్తున్న దృశ్యం

మైలవరం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రామచంద్రాయపల్లె గ్రామంలో ఆదివారం ట్యాంకర్లతో అధికారు లు నీటిని సరఫరా చేశారు. గత కొన్ని రోజులుగా రామచంద్రాయపల్లె గ్రామంలో నీటి సమస్య ఉండడం, గ్రామంలో ఎంతకు పరిష్కారం కాకపోవడంతో టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డికి గ్రామస్థులు విషయం తెలుపడంతో ఆయన అధికారులతో మా ట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో అధి కారులు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు.

Updated Date - Jul 20 , 2025 | 11:43 PM