ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

త్వరలో తాళ్లపాక నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు సర్వీసు

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:50 PM

అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్‌ బీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌ కేఎంఎల్‌ నరసింహ తెలిపారు.

ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం సమర్పిస్తున్న కేఎంఎల్‌ నరసింహ

రాజంపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక నుంచి తిరుపతికి త్వరలో ఆర్టీసీ బస్సు నడపనున్నట్లు నేషనల్‌ బీసీ ఫ్రంట్‌ కన్వీనర్‌ కేఎంఎల్‌ నరసింహ తెలిపారు. బుధవారం ఆర్టీసీ డీఎం రమణయ్యతో ఈ విషయమై చ ర్చించారు. భక్తులకు, పర్యాటకులకు తాళ్లపాక నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం కల్పిస్తే అన్నివిధాల న్యాయం జరుగుతుందని డీఎంకు వివరించగా ఆయన సానులకూంగా స్పందించినట్లు తెలిపారు. ఈ చర్చల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌ మాధవిలత, కేఆర్‌ఎన రెడ్డి పాల్గొన్నట్లు తెలిపారు.

Updated Date - Jul 16 , 2025 | 11:50 PM