ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిసిన నూతన తహసీల్దార్లు

ABN, Publish Date - Jun 17 , 2025 | 10:57 PM

రాయచోటి నియోజకవర్గంలో పలు మండలాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు తహసీల్దార్లు మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిశారు.

తహసీల్దార్లతో మాట్లాడుతున్న మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన, జూన17(ఆంధ్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గంలో పలు మండలాలకు నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు తహసీల్దార్లు మంగళవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సోదరుడు, నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిశారు. రామాపురం తహసీల్దార్‌ వెంకటేశ, లక్కిరెడ్డిపల్లె తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ లక్ష్మీప్రసాద్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Updated Date - Jun 17 , 2025 | 10:58 PM