ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్త రహిత గ్రామంగా చేద్దాం : ఎంపీడీవో

ABN, Publish Date - Jun 27 , 2025 | 11:33 PM

ఓబులవారిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీని చెత్తరహిత పంచాయతీగా తీర్చిదిద్దామని ఎంపీడీవో అన్నారెడ్డి మల్‌రెడ్డి, ఈవోపీఆర్డీ రామ్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.

పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో, సిబ్బంది

ఓబులవారిపల్లె, జూన 27 (ఆంధ్రజ్యోతి) : ఓబులవారిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీని చెత్తరహిత పంచాయతీగా తీర్చిదిద్దామని ఎంపీడీవో అన్నారెడ్డి మల్‌రెడ్డి, ఈవోపీఆర్డీ రామ్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ఓబులవారిపల్లె గ్రామ పరిధిలోని వీధుల్లోని చెత్తను పంచాయతీ కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో గ్రీన అంబాసిడర్ల ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే చెత్త నిర్వహణ సక్రమంగా చేయాలన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:33 PM