ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగులు సమయ పాలన పాటించాలి : ఎమ్మెల్యే

ABN, Publish Date - Jun 22 , 2025 | 12:04 AM

ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యేకు వివరాలు తెలుపుతున్న ఎంపీడీవో సూర ్యనారాయణరెడ్డి

ప్రొద్దుటూరు రూరల్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు ఎంపీడీవో కార్యాలయం, గోపవరం పంచాయతీ కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి సమస్యలపై వాకబు చేశారు. మండల పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేకు వివరించారు. గోపవరం పంచాయతీ ప్రగతిని కార్యదర్శి రామకృష్ణ ఎమ్మెల్యేకు వివరించారు.

Updated Date - Jun 22 , 2025 | 12:04 AM