రెండు పీహెచసీలకు డీసీసీబీ చైర్మన రూ.లక్ష విరాళం
ABN, Publish Date - May 15 , 2025 | 11:45 PM
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ యువనేత రితేష్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీబీ నూతన చైర్మన మం చూరు సూర్యనారాయణరెడ్డి గు రువారం గాంధీనగర్, సురేంద్ర నగర్ పీహెచసీలకు లక్ష రూపా యలు విరాళం అందించారు.
బద్వేలు ,మే 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ యువనేత రితేష్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు డీసీసీబీ నూతన చైర్మన మం చూరు సూర్యనారాయణరెడ్డి గు రువారం గాంధీనగర్, సురేంద్ర నగర్ పీహెచసీలకు లక్ష రూపా యలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆయా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో మౌలిక సదుపాయాల కొరకు ఈ డబ్బును అంద జేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం పీహెచసీ సిబ్బంది ఆయననను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, డాక్టర్లు, హె ల్త్ సూపర్ వైజర్, పీహెచసీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2025 | 11:45 PM