దేవగుడిలో స్మార్ట్కిచెన్ తనిఖీ చేసిన కలెక్టర్
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:57 PM
మండలంలోని దేవగుడి గ్రామంలో శుక్రవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించారు.
స్మార్ట్కిచెన్ తనిఖీ చేస్తున కలెక్టర్
జమ్మలమడుగు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవగుడి గ్రామంలో శుక్రవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించారు. స్మార్ట్కిచెన్ నుంచి జమ్మలమడుగులోని పలు ప్రాంతాలలోని విద్యార్థులకు భోజనాలు తయారు చేసి పంపించే కేంద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయిశ్రీ, టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:58 PM