ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘తల్లికి వందనం’తో ఆనందం

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:50 PM

‘తల్లికి వందనం’ అమలు తో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవని రాష్ట్ర సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సుబ్బారెడ్డి, విద్యార్థులు

డోన రూరల్‌, జూన 14 (ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ అమలు తో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవని రాష్ట్ర సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎంఎస్‌ ఆర్‌ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లు ల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ కావడంతో సీఎంకు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీఎం శ్రీనివాసులు, గండికోట రామసుబ్బయ్య, లోకేశగౌడు, కోనేటి కాశీ విశ్వనాథ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:50 PM