ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాడపల్లి ఆదాయం రూ.4.43లక్షలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:14 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులతో రద్దీనెలకొంది.

ఆత్రేయపురం, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొ న్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,43,325 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలి పారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి కృష్ణా జిల్లా కానూరుకు చెందిన ములకపల్లి శేషసాయి రూ.50,116 విరాళం ఇచ్చారు. దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు.

Updated Date - Jun 03 , 2025 | 01:14 AM